Supreme court: ఎస్సీ వర్గీకరణ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పంజాబ్ పిటిషన్ను ప్రధానమైందిగా పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Published : 06 Feb 2024 14:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)