Nara Lokesh: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇళ్లలోకే వచ్చి దోచుకుంటారు: లోకేశ్
జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఇళ్లలోకే వచ్చి దోచుకుంటారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Lokesh) అన్నారు.వైఎస్ (YSR)జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో వివిధ వర్గాలతో ముఖాముఖి నిర్వహించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు.
Published : 02 Jun 2023 19:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM