Andhra news: న్యాయ స్థానంలోనే సాక్ష్యాలకు రక్షణ కరవైతే..?

నెల్లూరు కోర్టులో చోరీ ఘటన రాష్ట్రంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఇనుము కోసం వెళ్లి కోర్టులో దొంగతనం చేశారని పోలీసులు అంటున్నారు. కానీ వాళ్లు నిజమైన దొంగలేనా అని కొందరు అంటున్నారు. న్యాయాన్ని బతికించాల్సిన సాక్ష్యాధారాలకు ఆ న్యాయస్థానంలోనే రక్షణ కరవైతే ఈ కేసును ఎలా చూడాలి? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ప్రత్యేక చర్చ. 

Published : 18 Apr 2022 19:41 IST

నెల్లూరు కోర్టులో చోరీ ఘటన రాష్ట్రంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఇనుము కోసం వెళ్లి కోర్టులో దొంగతనం చేశారని పోలీసులు అంటున్నారు. కానీ వాళ్లు నిజమైన దొంగలేనా అని కొందరు అంటున్నారు. న్యాయాన్ని బతికించాల్సిన సాక్ష్యాధారాలకు ఆ న్యాయస్థానంలోనే రక్షణ కరవైతే ఈ కేసును ఎలా చూడాలి? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ప్రత్యేక చర్చ. 

Tags :

మరిన్ని