AP News: ‘యువగళం’ తర్వాత.. వైకాపాలో ఏ ఒక్కరూ గెలవరు: ప్రత్తిపాటి
వచ్చే ఎన్నికల్లో వైకాపా ఇంటికి వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) పేర్కొన్నారు. సీ-ఓటర్ ఇండియా టుడే సర్వేలో వైకాపా గ్రాఫ్ 39 శాతానికి పడిందని.. బుల్ డోజర్లు పెట్టి లేపినా వైకాపా లేచే పరిస్థితి లేదన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబేనని.. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్ర (YuvaGalam) తర్వాత ఒక్క వైకాపా ఎమ్మెల్యే కూడా గెలవరని.. ఐప్యాక్ సర్వేలోనూ మంత్రులు ఇంటికెళ్లడం ఖాయమని తేలిందన్నారు.
Published : 29 Jan 2023 16:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక