AP News: ‘యువగళం’ తర్వాత.. వైకాపాలో ఏ ఒక్కరూ గెలవరు: ప్రత్తిపాటి
వచ్చే ఎన్నికల్లో వైకాపా ఇంటికి వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) పేర్కొన్నారు. సీ-ఓటర్ ఇండియా టుడే సర్వేలో వైకాపా గ్రాఫ్ 39 శాతానికి పడిందని.. బుల్ డోజర్లు పెట్టి లేపినా వైకాపా లేచే పరిస్థితి లేదన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబేనని.. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్ర (YuvaGalam) తర్వాత ఒక్క వైకాపా ఎమ్మెల్యే కూడా గెలవరని.. ఐప్యాక్ సర్వేలోనూ మంత్రులు ఇంటికెళ్లడం ఖాయమని తేలిందన్నారు.
Published : 29 Jan 2023 16:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?