Hyderabad: సాంకేతికలోపంతో స్పైస్జెట్ విమానం వెనక్కి.. ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ నుంచి నాసిక్ బయల్దేరిన స్పైస్జెట్ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. 3 గంటలకు పైగా సమయం దాటినా మరో విమానం ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.
Published : 06 Dec 2022 14:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?