తెలంగాణ ఆశయాల సాధనకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి: మీరా కుమార్
తెలంగాణ ప్రజలు దేనికోసం కొట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదని లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ (Meira Kumar) అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం చూసి కాంగ్రెస్ (Congress) ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్కు మాత్రమే తెలుసన్న మీరా కుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Updated : 02 Jun 2023 16:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!