Kashmir: ఉగ్రదాడి చేస్తే పాక్‌ అధికారి ₹30 వేలు ఇస్తానన్నాడు..

జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి పట్టుబడ్డ ఉగ్రవాది తుబరక్ హుస్సేన్ నుంచి సంచలన విషయాలు వెలుగు చూశాయి. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఎజెన్సీకి చెందిన కల్నల్ ₹30 వేలు ఇచ్చినట్లు ఉగ్రవాది తెలిపాడు.

Published : 25 Aug 2022 10:27 IST

జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి పట్టుబడ్డ ఉగ్రవాది తుబరక్ హుస్సేన్ నుంచి సంచలన విషయాలు వెలుగు చూశాయి. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఎజెన్సీకి చెందిన కల్నల్ ₹30 వేలు ఇచ్చినట్లు ఉగ్రవాది తెలిపాడు.

Tags :

మరిన్ని