Lok Sabha Polls: వారణాసి బరిలో ట్రాన్స్‌జెండర్‌.. ప్రధాని మోదీపై పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీగా ఓ ట్రాన్స్‌జెండర్ బరిలోకి దిగనున్నారు. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ భగవద్గీత బోధకురాలిగా గుర్తింపు పొందిన మహామండలేశ్వర్ హేమాంగి సఖిమా.. సార్వత్రిక ఎన్నికల్లో (Loksabha Polls) పోటీ చేస్తున్నారు. యూపీలో 20 చోట్ల పోటీ చేయనున్న అఖిల భారత హిందూ మహాసభ.. వారణాసిలో హేమాంగిని బరిలో దింపింది. శ్రీకృష్ణునిపై అపరిమిత భక్తి కలిగిన హేమాంగి.. వారణాసి బరిలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated : 10 Apr 2024 14:38 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీగా ఓ ట్రాన్స్‌జెండర్ బరిలోకి దిగనున్నారు. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ భగవద్గీత బోధకురాలిగా గుర్తింపు పొందిన మహామండలేశ్వర్ హేమాంగి సఖిమా.. సార్వత్రిక ఎన్నికల్లో (Loksabha Polls) పోటీ చేస్తున్నారు. యూపీలో 20 చోట్ల పోటీ చేయనున్న అఖిల భారత హిందూ మహాసభ.. వారణాసిలో హేమాంగిని బరిలో దింపింది. శ్రీకృష్ణునిపై అపరిమిత భక్తి కలిగిన హేమాంగి.. వారణాసి బరిలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

మరిన్ని