Lok Sabha Polls: వారణాసి బరిలో ట్రాన్స్జెండర్.. ప్రధాని మోదీపై పోటీ
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీగా ఓ ట్రాన్స్జెండర్ బరిలోకి దిగనున్నారు. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్జెండర్ భగవద్గీత బోధకురాలిగా గుర్తింపు పొందిన మహామండలేశ్వర్ హేమాంగి సఖిమా.. సార్వత్రిక ఎన్నికల్లో (Loksabha Polls) పోటీ చేస్తున్నారు. యూపీలో 20 చోట్ల పోటీ చేయనున్న అఖిల భారత హిందూ మహాసభ.. వారణాసిలో హేమాంగిని బరిలో దింపింది. శ్రీకృష్ణునిపై అపరిమిత భక్తి కలిగిన హేమాంగి.. వారణాసి బరిలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Updated : 10 Apr 2024 14:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్