Hyderabad: జీజీ ఛారిటబుల్ ఆసుపత్రిలో రూపాయికే వైద్యం
సాధారణ జ్వరం, జలుబుతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రెండు నుంచి 6వందల వరకు ఫీజు తీసుకుంటారు.రోగ నిర్థరణ, గోలీలు, ఔషధాల ఖర్చు అదనం. కానీ హైదరాబాద్లోని ఓ ఆసుపత్రి ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకొని వైద్యం అందిస్తోంది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు ఆ ఆసుపత్రికి బారులు తీరుతున్నారు
Published : 23 Sep 2022 20:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!