TS News: వాటర్ ట్యాంకర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురి పరిస్థితి విషమం!
నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను.. హైదరాబాద్ నుంచి కోదాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (Ts05 UA2737) అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. బస్సులో మొత్తం 43 మంది ఉండగా, ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published : 09 Jun 2023 15:52 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!