TTD: రమణ దీక్షితుల వివాదాస్పద ట్వీట్పై తితిదే అర్చకుల కౌంటర్
శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన వివాదాస్పద ట్వీట్పై ఆలయ అర్చకులు స్పందించారు. తిరుమలలో అర్చక వ్యవస్థ సవ్యంగా, సంతృప్తికరంగా ఉందని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. తమ పిల్లలు కూడా స్వామివారికి సేవ చేసుకునే అవకాశం కల్పించే విధంగా.. రాష్ట్ర ప్రభుత్వం వంశపారంపర్య అర్చక హక్కులకు చేయూత అందిస్తోందని చెప్పారు. రమణ దీక్షితులకూ సెక్షన్ 142 ప్రకారం అన్నీ గౌరవ మర్యాదలు ఉన్నాయని వివరించారు.
Published : 28 Sep 2022 20:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ