Crime News: వరంగల్‌ బీటెక్ విద్యార్థిని మృతి కేసులో ఇద్దరు అరెస్ట్..!

వైద్య విద్యార్థిని ప్రీతి ఉదంతం మరువక ముందే వరంగల్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్ చేసినందునే తమ బిడ్డ ఆత్మహత్య  చేసుకుందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 27 Feb 2023 15:27 IST

వైద్య విద్యార్థిని ప్రీతి ఉదంతం మరువక ముందే వరంగల్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్ చేసినందునే తమ బిడ్డ ఆత్మహత్య  చేసుకుందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని