Crime News: వరంగల్ బీటెక్ విద్యార్థిని మృతి కేసులో ఇద్దరు అరెస్ట్..!
వైద్య విద్యార్థిని ప్రీతి ఉదంతం మరువక ముందే వరంగల్లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్ చేసినందునే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Published : 27 Feb 2023 15:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!