Kishan Reddy: ఇంత అధ్వానమా..? అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్లోని అంబర్పేట్ డివిజన్లో పాదయాత్ర చేస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లో తిరుగుతుంటే అధికారులు ఎక్కడున్నారంటూ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మందలించారు. ప్రజల సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు.
Published : 23 Jan 2023 15:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్