Kishan Reddy: ఇంత అధ్వానమా..? అధికారులపై కిషన్‌ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ డివిజన్‌లో పాదయాత్ర చేస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లో తిరుగుతుంటే అధికారులు ఎక్కడున్నారంటూ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మందలించారు. ప్రజల సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు. 

Published : 23 Jan 2023 15:43 IST

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ డివిజన్‌లో పాదయాత్ర చేస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లో తిరుగుతుంటే అధికారులు ఎక్కడున్నారంటూ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మందలించారు. ప్రజల సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు. 

Tags :

మరిన్ని