Kishan Reddy: చంద్రబాబు అరెస్టులో ఏపీ ప్రభుత్వం సంయమనం పాటించి ఉండాల్సింది!: కిషన్‌రెడ్డి

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు విషయంలో అక్కడి ప్రభుత్వం సంయమనం పాటించి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అభిప్రాయపడ్డారు. మాజీ సీఎంను అరెస్ట్ చేసే సందర్భంలో నోటీసులు ఇచ్చి.. విచారించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి అరెస్ట్ విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరించిందని ఆయన తెలిపారు. ఎక్కడైనా రాజకీయ కక్షలు ఉండొద్దని సూచించారు. 

Published : 14 Sep 2023 17:47 IST

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు విషయంలో అక్కడి ప్రభుత్వం సంయమనం పాటించి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అభిప్రాయపడ్డారు. మాజీ సీఎంను అరెస్ట్ చేసే సందర్భంలో నోటీసులు ఇచ్చి.. విచారించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి అరెస్ట్ విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరించిందని ఆయన తెలిపారు. ఎక్కడైనా రాజకీయ కక్షలు ఉండొద్దని సూచించారు. 

Tags :

మరిన్ని