Andhra News: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఉత్తుత్తి ప్రకటనలుగానే ప్రభుత్వ హామీలు..!

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వ ప్రకటనలు.. ప్రగల్భాలే అవుతున్నాయి. మూడున్నరేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి లేకపోవడమే ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ కొలిక్కి వచ్చిన ప్రాజెక్టులనూ వైకాపా సర్కారు పూర్తిచేయలేకపోతోంది. నిధులు కేటాయించకపోడం, ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై దృష్టి సారించకపోవడం.. ఈ దుస్థితికి కారణమవుతోంది.

Published : 11 Oct 2022 09:25 IST

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వ ప్రకటనలు.. ప్రగల్భాలే అవుతున్నాయి. మూడున్నరేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి లేకపోవడమే ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ కొలిక్కి వచ్చిన ప్రాజెక్టులనూ వైకాపా సర్కారు పూర్తిచేయలేకపోతోంది. నిధులు కేటాయించకపోడం, ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై దృష్టి సారించకపోవడం.. ఈ దుస్థితికి కారణమవుతోంది.

Tags :

మరిన్ని