Venkaiah Naidu: తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడోకన్ను!: వెంకయ్యనాయుడు

మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని.. తెలంగాణ ప్రభుత్వం సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ రెండు కళ్లు అయితే.. చిరంజీవి మూడోకన్ను అని వెంకయ్యనాయుడు కొనియాడారు.

Updated : 04 Feb 2024 16:38 IST

మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని.. తెలంగాణ ప్రభుత్వం సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ రెండు కళ్లు అయితే.. చిరంజీవి మూడోకన్ను అని వెంకయ్యనాయుడు కొనియాడారు.

Tags :

మరిన్ని