Vijayawada: పరిహారం వెనక్కి ఇచ్చేస్తాం.. ప్లాట్లు ఇవ్వండి..
గుంటూరు-విజయవాడ బైపాస్ పనులు భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు, రాజధాని బృహత్ ప్రణాళిక, డీపీఆర్లో మార్పులు తదితర అవాంతరాలను దాటి పనులు జోరందుకున్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి కొత్త డిమాండ్లు వస్తున్నాయి. భూసేకరణ కింద ఇచ్చిన పరిహారాన్ని వెనక్కి తీసుకుని, భూ సమీకరణలో చేర్చి ప్లాట్లు ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.
Published : 20 Apr 2022 15:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా