Waste Recycling: వ్యర్థాలిస్తే.. పెట్రోల్, డీజిల్ పోస్తారు
వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే సంస్థలు అనేక పద్ధతుల్లో ప్రజల నుంచి వాటిని సేకరిస్తున్నాయి. పేపర్లు, ప్లాస్టిక్, ఈ-వ్యర్థాలు, డ్రైవేస్ట్ తదితర వ్యర్థాలను సేకరించేందుకు రీసైకల్ ఎన్జీఓ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఓ వినూత్న కార్యక్రమం చేపడుతున్నాయి. ‘వ్యర్థాలతో రండి ఇంధనం తీసుకెళ్లండి’ అంటున్నాయి. దీనికి ఆకర్షితులు అవుతోన్న ప్రజలు ఇంట్లో పోగైన వ్యర్థాలు పెట్రోల్ బంకుల్లో అందిస్తూ వాహనాల్లో ఇంధనం పోయించుకుంటున్నారు. మరి మీరూ వ్యర్థాలకు ఇంధనం తీసుకోవాలనుకుంటున్నారా.. ఐతే లేటెందుకు పదండీ ఆ విధానం ఎలా ఉంది? ఎక్కడ అమల్లో ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం..
Published : 20 Aug 2023 23:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్