WI vs IND: విండీస్దే టీ20 సిరీస్.. ఐదో టీ20 మ్యాచ్ హైలైట్స్
విండీస్పై వరుసగా రెండు టీ20ల్లో గెలిచి జోరు మీద కనిపించిన భారత్.. సిరీస్ నిర్ణయాత్మక పోరులో మాత్రం చేతులెత్తేసింది. ఐదో టీ20లో టీమ్ఇండియాపై విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ (61), తిలక్ వర్మ (27) రాణించడంతో తొలుత భారత్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలోనే 2 వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో ఐదు టీ20 సిరీస్ను విండీస్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్ హైలైట్స్ను మీరూ చూసేయండి..
Published : 14 Aug 2023 07:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్