Andhra news: ‘జగనన్న అమ్మఒడి’ కార్యక్రమంలో అమ్మలకు తప్పని అవస్థలు
‘జగనన్న అమ్మ ఒడి’ మూడో విడత పంపిణీ కార్యక్రమానికి హాజరైన అమ్మలకు అవస్థలు ఎదురయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సరిపడా కుర్చీలు లేకపోవడంతో మహిళలు కిందనే కూర్చున్నారు. కొందరు చెట్ల కింద, ఎండలో నిలబడి ఇబ్బంది పడ్డారు. మరికొందరు మహిళలు సమావేశం మధ్యలోనే ఇళ్లబాట పట్టారు. వారిని వాలంటీర్లు బయటకు వెళ్లకుండా వారించారు.
Published : 27 Jun 2022 18:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్