Guntur: ‘స్పందన’లో ఎలుకల మందుతో వృద్ధురాలు ఆందోళన

గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి.. ఓ వృద్ధురాలు ఎలుకల మందుతో రావటం కలకలం రేపింది. పెదపరిమికి చెందిన కావూరు అక్కమ్మకు ఆమె తల్లి నుంచి కొంత భూమి సమకూరింది. అయితే, ఆ భూమిని తాడికొండ రెవెన్యూ అధికారులు తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గుంటూరు ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేసినా.. తన సమస్య పరిష్కారం కాలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Published : 20 Mar 2023 18:48 IST

గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి.. ఓ వృద్ధురాలు ఎలుకల మందుతో రావటం కలకలం రేపింది. పెదపరిమికి చెందిన కావూరు అక్కమ్మకు ఆమె తల్లి నుంచి కొంత భూమి సమకూరింది. అయితే, ఆ భూమిని తాడికొండ రెవెన్యూ అధికారులు తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గుంటూరు ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేసినా.. తన సమస్య పరిష్కారం కాలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Tags :

మరిన్ని