Guntur: ‘స్పందన’లో ఎలుకల మందుతో వృద్ధురాలు ఆందోళన
గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి.. ఓ వృద్ధురాలు ఎలుకల మందుతో రావటం కలకలం రేపింది. పెదపరిమికి చెందిన కావూరు అక్కమ్మకు ఆమె తల్లి నుంచి కొంత భూమి సమకూరింది. అయితే, ఆ భూమిని తాడికొండ రెవెన్యూ అధికారులు తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గుంటూరు ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేసినా.. తన సమస్య పరిష్కారం కాలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు.
Published : 20 Mar 2023 18:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!