Venkaiah Naidu: తల్లిదండ్రుల ఆస్తిలో స్త్రీలకు సమాన వాటా ఇవ్వాలి: వెంకయ్యనాయుడు

రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్చంధ సేవా సంస్ధ ‘రాస్‍’ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రుల ఆస్తిలో పురుషులతో సమానంగా మహిళలకూ వాటా ఇవ్వాలని కోరారు.

Published : 06 Mar 2024 13:05 IST

రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్చంధ సేవా సంస్ధ ‘రాస్‍’ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రుల ఆస్తిలో పురుషులతో సమానంగా మహిళలకూ వాటా ఇవ్వాలని కోరారు.

Tags :

మరిన్ని