AP News: ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. వైకాపా నేతల టోకరా!
గ్రామ సచివాలయంలో ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. ఓ యువకుడిని వైకాపా నాయకులు మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందిన కామరాజ్ అనే యువకుడు ఇంజినీరింగ్ చదివి.. సచివాలయం ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. కుప్పం మండలానికి చెందిన ఇద్దరు వైకాపా నాయకులు... ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. కామరాజుతో 7 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. నాలుగేళ్లయినా ఫలితం లేకపోవడంతో.. నాలుగు రోజుల కిందట కుప్పం పోలీసులను ఆశ్రయించినట్లు కమరాజ్ తెలిపారు.
Published : 10 May 2023 15:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ