AP News: ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. వైకాపా నేతల టోకరా!

గ్రామ సచివాలయంలో ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. ఓ యువకుడిని వైకాపా నాయకులు మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందిన కామరాజ్ అనే యువకుడు ఇంజినీరింగ్ చదివి.. సచివాలయం ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. కుప్పం మండలానికి చెందిన ఇద్దరు వైకాపా నాయకులు... ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. కామరాజుతో 7 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. నాలుగేళ్లయినా ఫలితం లేకపోవడంతో.. నాలుగు రోజుల కిందట కుప్పం పోలీసులను ఆశ్రయించినట్లు కమరాజ్ తెలిపారు.

Published : 10 May 2023 15:02 IST

గ్రామ సచివాలయంలో ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. ఓ యువకుడిని వైకాపా నాయకులు మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందిన కామరాజ్ అనే యువకుడు ఇంజినీరింగ్ చదివి.. సచివాలయం ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. కుప్పం మండలానికి చెందిన ఇద్దరు వైకాపా నాయకులు... ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. కామరాజుతో 7 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. నాలుగేళ్లయినా ఫలితం లేకపోవడంతో.. నాలుగు రోజుల కిందట కుప్పం పోలీసులను ఆశ్రయించినట్లు కమరాజ్ తెలిపారు.

Tags :

మరిన్ని