YSRCP: సమస్యలు చెప్పిన ప్రజలపై వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహనం కోల్పోయారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలో ఇటీవల జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు పలు సమస్యలపై పదేపదే ప్రశ్నలు వేయడంతో సమాధానం చెప్పలేక ఆయన అసహనంతో బూతులు తిడుతూ వారిపై మండిపడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Updated : 02 Nov 2022 14:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్