బ్రేకింగ్
16 Apr 2023 | 20:52 IST
వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో జరిపే విచారణకు అవినాష్ హాజరుకానున్నారు. ఈ కేసులో భాగంగా ఆయన తండ్రి భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించి చంచల్గూడ జైలుకు తరలించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
- బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
- ‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
- రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
- ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
- విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
- భాజపా టికెట్ వదులుకుని.. సొంత కూటమి అభ్యర్థిపై పోటీకి సై!
- చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
- అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
- ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే