ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫన్ వాక్ అండ్ రన్

నెక్లెస్ రోడ్‌లో ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫన్ వాక్ అండ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు పరుగును కొనసాగించారు.  రాచకొండ సీపీ మహేష్ భగవత్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతులు ధైర్యంగా శానిటరీ ప్యాడ్స్‌ ధరించాలనే విషయంపై అవగాహన పెంచేందుకు నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంత యువతులు, బాలికలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated : 09 Oct 2022 10:04 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని