Medaram Jatara:మేడారం జనసంద్రం.. గద్దెపై కొలువుదీరిన జంపన్న

మేడారం జనసంద్రమైంది. బుధవారం నుంచి ఈ మహాజాతర ప్రారంభం కానుండడంతో లక్షలాది మంది తరలివస్తున్నారు. సమ్మక్క తనయుడు జంపన్నను గిరిజన సంప్రదాయాల మధ్య మంగళవారం గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ వేడుకను చూసి భక్తులు తరించారు. 

Updated : 20 Feb 2024 23:29 IST
1/14
మేడారం.. భక్తుల గుడారాలమయం
మేడారం.. భక్తుల గుడారాలమయం
2/14
3/14
కన్నెపల్లి నుంచి జంపన్నను తీసుకువస్తున్న పూజారులు  
కన్నెపల్లి నుంచి జంపన్నను తీసుకువస్తున్న పూజారులు  
4/14
5/14
జాతర ప్రాంగణంలో ఆర్టీసీ బస్సులు
జాతర ప్రాంగణంలో ఆర్టీసీ బస్సులు
6/14
7/14
విద్యుత్‌ దీప కాంతులతో మేడారం గద్దెల ప్రాంగణం
విద్యుత్‌ దీప కాంతులతో మేడారం గద్దెల ప్రాంగణం
8/14
9/14
10/14
జాతరలో సారలమ్మ యువత
జాతరలో సారలమ్మ యువత
11/14
 తరలివస్తున్న భక్తులు
 తరలివస్తున్న భక్తులు
12/14
13/14
14/14
తరలివస్తున్న భక్తులు
తరలివస్తున్న భక్తులు

మరిన్ని