Prakasam: ఒంగోలులో అమ్మవారి కళారాల ఊరేగింపు ఉత్సవం

దసర నవరాత్రుల సందర్భంగా ఒంగోలులోని బాలాజీరావు పేటలోని పోలేరమ్మ గుడి, అంకమ్మపాలెంలలో అమ్మవారి కళారాల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిషాసుర మర్దిని నృత్య రూపకం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జమ్మిచెట్టుకు పూజలు చేశారు.

Updated : 24 Oct 2023 20:29 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని