TTD : శేషాచల మహత్యం తెలిసేలా ప్రదర్శనలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కల్యాణవేదిక వద్ద తిరుమల విశిష్టతను తెలిపే ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి వీటిని ప్రారంభించారు. భక్తులు ఈ ఏర్పాట్లను తప్పకుండా తిలకించాలని ఛైర్మన్‌ కోరారు. 

Updated : 27 Sep 2022 17:14 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని