Yadadri: వటపత్ర శయనుడి అలంకరణలో దర్శనమిచ్చిన నరసింహస్వామి

యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం "వటపత్ర శయనుడి" అలంకరణలో భక్తులకు లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిచ్చారు. ఈ సేవలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు. తొలుత ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకున్నారు.

Updated : 24 Feb 2023 19:50 IST
1/21
. .
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
యాదాద్రి ఆలయ అర్చకులు, అధికారులతో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై.. యాదాద్రి ఆలయ అర్చకులు, అధికారులతో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై..
19/21
వటపత్ర శయనుడి అలంకరణలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి.. వటపత్ర శయనుడి అలంకరణలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి..
20/21
21/21

మరిన్ని