Amaravati Maha Padayatra: అలుపెరుగని ‘అమరావతి మహా పాదయాత్ర’
రాజధాని అమరావతి ప్రాంత రైతుల మహా పాదయాత్ర బాపట్ల జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. తొమ్మిదోరోజు బాపట్ల జిల్లాలోని రేపల్లె శివారు నుంచి ప్రారంభమైన యాత్ర పెనుమూడి వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టింది.
Updated : 20 Sep 2022 15:59 IST
1/15
2/15
3/15
4/15
పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు
5/15
6/15
పాదయాత్రలో వినూత్నంగా నినాదాల ప్రదర్శన
7/15
8/15
జాతీయజెండాలు, అమరావతి జెండాలు చేతబూని యాత్రలో పాల్గొన్న యువతులు
9/15
10/15
నాగలి మోస్తూ ఓ అమరావతి రైతు ఉత్సాహం
11/15
న్యాయవాదుల సంఘీభావం
12/15
కళాకారుల సంఘీభావం
13/15
‘జై అమరావతి’ అంటూ జనసేన నాయకుల నినాదాలు
14/15
15/15
పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమ
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!