Tiruchanoor : హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారు

కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు బుధవారం సాయంత్రం హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ వీధుల్లో ఊరేగుతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పరవశించిపోయారు.

Updated : 23 Nov 2022 21:38 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని