Tiruchanoor : కల్పవృక్ష వాహనంపై పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన నేటి ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.  

Updated : 23 Nov 2022 15:19 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని