Amaravati: రాజధాని ప్రాంతంలో వెంకన్న ఆలయం

రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated : 09 Jun 2022 16:39 IST
1/9
ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌, మంత్రి కొట్టు సత్యనారాయణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తదితరులు	ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌, మంత్రి కొట్టు సత్యనారాయణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తదితరులు
2/9
3/9
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతికి స్వాగతం పలుకుతున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు	విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతికి స్వాగతం పలుకుతున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు
4/9
గవర్నర్‌కు ఆశీర్వచనం ఇస్తున్న వేద పండితులు	గవర్నర్‌కు ఆశీర్వచనం ఇస్తున్న వేద పండితులు
5/9
గవర్నర్‌కు ప్రసాదం అందజేస్తున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు	గవర్నర్‌కు ప్రసాదం అందజేస్తున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు
6/9
పూర్ణాహుతి	పూర్ణాహుతి
7/9
మహా సంప్రోక్షణ చేస్తున్న అర్చకులు	మహా సంప్రోక్షణ చేస్తున్న అర్చకులు
8/9
స్వామి వారి దర్శనానికి తరలివస్తున్న భక్తులు	స్వామి వారి దర్శనానికి తరలివస్తున్న భక్తులు
9/9

మరిన్ని