Amaravati: రాజధాని ప్రాంతంలో వెంకన్న ఆలయం
రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated : 09 Jun 2022 16:39 IST
1/9
ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి కొట్టు సత్యనారాయణ, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తదితరులు
2/9
3/9
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతికి స్వాగతం పలుకుతున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు
4/9
గవర్నర్కు ఆశీర్వచనం ఇస్తున్న వేద పండితులు
5/9
గవర్నర్కు ప్రసాదం అందజేస్తున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు
6/9
పూర్ణాహుతి
7/9
మహా సంప్రోక్షణ చేస్తున్న అర్చకులు
8/9
స్వామి వారి దర్శనానికి తరలివస్తున్న భక్తులు
9/9
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్