TTD : వెంకటపాలెంలో వెంకటాద్రి వైభవం

 రాజధాని అమరావతిలోని వెంకటపాలెం గ్రామం వద్ద రూ.40 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం బుధవారం విద్యుత్తు కాంతులతో కనువిందు చేసింది. ఆలయ మహాసంప్రోక్షణంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రాకారాలన్నింటినీ పుష్పాలు, విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు.

Updated : 09 Jun 2022 10:44 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని