EPFO Advances: 3 ఏళ్లలో అడ్వాన్సుల రూపంలో రూ.48 వేల కోట్లు
ఈపీఎఫ్ఓ గడిచిన మూడేళ్లలో తన చందాదారులకు భారీగా అడ్వాన్స్లు ఇచ్చింది. కొవిడ్ ఏడాది నుంచి ఇప్పటి వరకు రూ.48 వేల కోట్లు అడ్వాన్సు రూపంలో ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) గడిచిన మూడేళ్లలో చందాదారులకు భారీ మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చింది. 2.2 కోట్ల మందికి రూ.48 వేల కోట్లు అడ్వాన్సుల రూపంలో ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ వార్షిక ముసాయిదా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2020-21లో 69.20 లక్షల లబ్ధిదారులకు రూ.17,106.17 కోట్లను ఈపీఎఫ్ఓ పంపిణీ చేసింది. 2021-22లో 91.60 లక్షల లబ్ధిదారులకు రూ.19,126.29 కోట్లను పంపిణీ చేసింది. 2022-23లో 62 లక్షల లబ్ధిదారులకు రూ.11,843.23 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చింది.
IPO ఎఫెక్ట్తో దూసుకెళ్లిన టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్.. ఒక్కో షేరుపై ₹1200 లాభం!
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు ఉన్న మొత్తం చందాదారుల్లో మూడోవంతు చందాదారులు అడ్వాన్సుల రూపంలో లబ్ధి పొందారు. వీరంతా ఈపీఎఫ్ఓ అందిస్తున్న కొవిడ్ అడ్వాన్స్ ద్వారా తమ పదవీ విరమణ మొత్తాన్ని ఉపసంహరించకున్నారు. చాలా వరకు కొవిడ్ క్లెయిమ్లను ఈపీఎఫ్ఓ మూడు పని దినాల్లో పరిష్కరించింది. ఈపీఎఫ్ఓకు 6 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. రూ.18 లక్షల కోట్ల కంటే ఎక్కువ కార్పస్ను నిర్వహిస్తోంది. కొవిడ్ సమయంలో తీసుకొచ్చిన ఈ అడ్వాన్స్ సదుపాయం చాలా మంది ఆర్థిక అవసరాల ను తీర్చడంలో తోడ్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!