Bihar : బిహార్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురి మృతి

నలందా జిల్లాలో కల్తీ మద్యం కలకలం సృష్టించింది. కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. 

Published : 16 Jan 2022 03:45 IST

బిహార్‌ : నలందా జిల్లాలో కల్తీ మద్యం కలకలం సృష్టించింది. కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మన్పూర్‌లో ముగ్గురు, చోటీపహారీలో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. విషపూరిత రసాయనం తాగి వారంతా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని