logo

23 నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు తొలి తెలుగు దివ్వె (తెలుగు మూలాల అధ్యయన సంఘం) అధ్యక్షులు పిల్లి లక్ష్మీతులసి, వ్యవస్థాపకుడు పీవీఎల్‌ఎన్‌ రాజు చెప్పారు.

Published : 04 Dec 2022 03:37 IST

బుద్ధప్రసాద్‌కు ఆహ్వానపత్రిక ఇస్తున్న పీవీఎల్‌ఎన్‌ రాజు, పిల్లి లక్ష్మీతులసి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు తొలి తెలుగు దివ్వె (తెలుగు మూలాల అధ్యయన సంఘం) అధ్యక్షులు పిల్లి లక్ష్మీతులసి, వ్యవస్థాపకుడు పీవీఎల్‌ఎన్‌ రాజు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ తెలుగు మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ను ఆహ్వానించడానికి శనివారం వచ్చిన సందర్భంగా వారు విలేకరులకు చెప్పారు. కార్యక్రమంలో జి.విష్ణుప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని