తిరుమలకు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలలో వాతావరణ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా తితిదే ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎంఈఐఎల్ ఆధ్వర్యంలోని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 10 ఎలక్ట్రిక్ బస్సులను మొదటి విడతలో అందించగా ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నాయి. స్థానిక తితిదే ట్రాన్స్పోర్ట్ విభాగానికి చేరుకున్న బస్సులను తిరుమల ట్రాఫిక్ డీఐ జానకిరామిరెడ్డి పర్యవేక్షించారు.
తిరుమల: తిరుమలలో వాతావరణ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా తితిదే ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎంఈఐఎల్ ఆధ్వర్యంలోని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 10 ఎలక్ట్రిక్ బస్సులను మొదటి విడతలో అందించగా ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నాయి. స్థానిక తితిదే ట్రాన్స్పోర్ట్ విభాగానికి చేరుకున్న బస్సులను తిరుమల ట్రాఫిక్ డీఐ జానకిరామిరెడ్డి పర్యవేక్షించారు. సోమవారం ఉదయం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న.. భూభక్ష చట్టం
[ 05-05-2024]
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పలమనేరు వస్తున్నారని వైకాపా నేతలు సంబరపడ్డారు. స్థానిక సమస్యలు లేవనెత్తి ప్రజల మనసులు చూరగొంటారని ఆశపడ్డారు. రానున్న వారం రోజుల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుని ప్రజలకు వివరించాలనుకున్నా వారి ఆశలపై సీఎం నీళ్లు చల్లారు. -
జగన్మోసం.. ప్రశ్నించలేని వారిపై ప్రతాపం
[ 05-05-2024]
అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు. -
నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 05-05-2024]
ఎన్నికల సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్ను ఆది, సోమవారాల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ కోరారు. పలు శాఖల అధికారులకు శనివారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ‘5న పీవో, ఏపీవో, ఓపీవో, ఎంవోలు, అంగన్వాడీలు, 6న అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు.. -
గడిచాయి ఐదేళ్లు.. ఏవీ నీళ్లు?
[ 05-05-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు. -
జరుగు జరుగు.. జాబుల్లేవ్ జగన్
[ 05-05-2024]
ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు.. -
ఇదేంది జగన్.. ఇలా తిప్పుతున్నావ్..!
[ 05-05-2024]
పూతలపట్టు మండలం కొత్తకోటకు చెందిన ఓ వృద్ధుడికి బ్యాంకు ఖాతా ఉంది. ఆయనకు వచ్చే పింఛను బ్యాంకులో జమ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన రెండ్రోజులుగా బ్యాంకు వెళ్లినా ఇంకా జమ కాలేదనే సమాధానం వస్తోంది. -
అండగా ఉంటాం.. ఆదరించండి
[ 05-05-2024]
ప్రజలకు అండగా ఉంటాం.. ఆదరించండని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఆయన సతీమణి ప్రతిమ, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, సాయికృష్ణారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని చర్చివీధి, మార్కెట్ చౌక్, 3, 7వ డివిజన్లతో పాటు, శంకరయ్యగుంటలో వారు విడివిడిగా ప్రచారం చేశారు. -
‘కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నా’
[ 05-05-2024]
కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నట్లు బీఎన్ కండ్రిగ మండలం చిన్నపాలవేడు గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్పీ రమేషయ్య తెలిపారు. శనివారం ఆయన కూటమి తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో తెదేపాలో చేరారు. -
పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్కు వైకాపా నేతల ప్రలోభాలు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నేతలు ప్రలోభాలకు తెరతీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. -
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మందికి అస్వస్థత
[ 05-05-2024]
శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గంగవరం మండలం నలసానపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ఇంట్లో శుభకార్యానికి బంధువులు, స్నేహితులు వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..