logo

కేసుల దర్యాప్తులో చొరవకు గౌరవం

గతేడాది డిసెంబరులో కేసుల దర్యాప్తు, పరిష్కారంలో చొరవచూపిన పోలీసు అధికారులకు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు శుక్రవారం ప్రశంసాపత్రాలందించారు. పలువురు ఎస్‌హెచ్‌వోలకూ అందించామని ఎస్పీ తెలిపారు. వారిలో పోర్టు పోలీసుస్టేషన్‌ సీఐ

Published : 22 Jan 2022 05:23 IST


ఎస్పీ నుంచి ప్రశంసాపత్రాలందుకుంటున్న రామ్మోహన్‌రెడ్డి, లక్ష్మి

మసీదుసెంటర్‌(కాకినాడ): గతేడాది డిసెంబరులో కేసుల దర్యాప్తు, పరిష్కారంలో చొరవచూపిన పోలీసు అధికారులకు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు శుక్రవారం ప్రశంసాపత్రాలందించారు. పలువురు ఎస్‌హెచ్‌వోలకూ అందించామని ఎస్పీ తెలిపారు. వారిలో పోర్టు పోలీసుస్టేషన్‌ సీఐ కె.రామ్మోహన్‌రెడ్డి, గండేపల్లి ఎస్సై పి.శోభన్‌కుమార్‌, ప్రత్తిపాడు ఎస్సై పి.సుధాకర్‌, రాజవొమ్మంగి ఎస్సై టీజీఎస్‌ ప్రసాద్‌, పామర్రు ఎస్సై కె.చిరంజీవి, కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం క్రైం రికార్డు బ్యూరో ఉమెన్‌ అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని