logo

దివ్యదర్శనం.. భక్తపావనం

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీమన్నారాయణుడు దివ్యాలంకార శోభితులై భక్తులకు జగన్మోహనంగా దర్శనమిచ్చారు

Published : 26 Mar 2023 03:47 IST

విశేష పుష్పాలంకరణలో వేంకటేశ్వరుడు

నూతనంగా నిర్మించనున్న అన్నదాన భవనం నమూనా ౖతుపై..వాడపల్లి(ఆత్రేయపురం): అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీమన్నారాయణుడు దివ్యాలంకార శోభితులై భక్తులకు జగన్మోహనంగా దర్శనమిచ్చారు. శనివారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జామున 3 గంటలకు సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు 55 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 15వేల మంది శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించారు. దర్శన టిక్కెట్లు తదితరాల ద్వారా రూ.19.21 లక్షల ఆదాయం వచ్చింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని