ప్రేమే నేరమా..?
చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో ప్రియుడి ఇంటిపై ప్రియురాలి బంధువులు సుమారు 40 మంది గురువారం అర్ధరాత్రి దాడికి పాల్పడి ఇంటిలోని వస్తువులు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన యువకుడి తల్లి జయంతిని చితకబాది యువతిని తమ వెంట తీసుకెళ్లారు.
ప్రియుడి ఇంటిపై దాడి
దౌర్జన్యంగా యువతిని తీసుకెళ్లిన బంధువులు
తిరుపతి, న్యూస్టుడే: చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో ప్రియుడి ఇంటిపై ప్రియురాలి బంధువులు సుమారు 40 మంది గురువారం అర్ధరాత్రి దాడికి పాల్పడి ఇంటిలోని వస్తువులు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన యువకుడి తల్లి జయంతిని చితకబాది యువతిని తమ వెంట తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ఝాన్సీ, శ్రీనివాసరావు దంపతుల కుమార్తె సుష్మ... చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి పంచాయతీ మోహనరెడ్డి కాలనీకి చెందిన మోహనకృష్ణ (ఫిజియోథెరపిస్టు) తిరుపతి స్విమ్స్లో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆగస్టు 27న వీరిద్దరూ ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి నూతన దంపతులు మోహనకృష్ణ ఇంట్లో తల్లి జయంతి, సోదరి దీప్తితో కలిసి నివసిస్తున్నారు. వీరి ప్రేమ వివాహం ఇష్టంలేని సుష్మ కుటుంబ సభ్యులు సుమారు 40 మంది రాడ్లు, మారణాయుధాలతో గురువారం రాత్రి పథకం ప్రకారం మోహనకృష్ణ ఇంటిపై దాడిచేశారు. రాడ్లతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించి సుష్మను తమ వెంట తీసుకెళ్లారు. మోహనకృష్ణ డయల్ 100కి ఫోన్ చేయడంతో స్పందించిన స్థానిక పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. తన కొడుకు, కోడలికి ప్రాణహాని ఉందని, వారికి రక్షణ కల్పించాలని మోహనకృష్ణ తల్లి జయంతి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల తరఫు బంధువులతో వెళ్లిన సుష్మ వారి నుంచి తప్పించుకుని తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడంతో మోహనకృష్ణ అక్కడికి వెళ్లారు.
బద్ధలు కొట్టిన తలుపు
ప్రాణ హాని ఉంది..
ఈ సందర్భంగా నవ దంపతులు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..యువతి పుట్టింటివాళ్లు పెళ్లికి అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకుని యువకుడి ఇంట్లో కాపురం ఉంటున్నాం. నగదు, నగలతో యువతి పుట్టింటి నుంచి మోహనకృష్ణ ఇంటికి వచ్చేసిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఇటీవల చంద్రగిరి పోలీసులు విచారణ జరిపి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తతోనే ఉంటానని తేల్చి చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రగిరి పోలీసులు స్టేషన్కు రావాలని పిలవడంతో గురువారం సాయంత్రం తిరుపతి ఎస్పీని కలిసి సమస్య తెలియజేయాలని ప్రయత్నించారు. అంతలోనే 40 మందికిపైగా మా ఇంటిపై మారణాయుధాలతో విధ్వంసానికి తెగబడ్డారు. తమతో రాకుంటే చంపేస్తామని బెదిరించి సుష్మను గుంటూరుకు తీసుకెళ్లారు. వాళ్లను ఏ మార్చి బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడుకుని తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉంది’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..