ఇండియా-ది రోడ్ టు రినైసెన్స్ పుస్తకావిష్కరణ
ఐక్యరాజ్య సమితి మాజీ అధికారి, విశ్రాంత ఐఏఎస్ భీమేశ్వర చల్లా (సీబీ రావు) రాసిన ‘ఇండియా-ది రోడ్ టు రినైసెన్స్: ఎ విజన్ అండ్ ఎజెండా’ పుస్తకావిష్కరణ సోమవారం సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో జరిగింది.
సోమాజిగూడ: ఐక్యరాజ్య సమితి మాజీ అధికారి, విశ్రాంత ఐఏఎస్ భీమేశ్వర చల్లా (సీబీ రావు) రాసిన ‘ఇండియా-ది రోడ్ టు రినైసెన్స్: ఎ విజన్ అండ్ ఎజెండా’ పుస్తకావిష్కరణ సోమవారం సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారులు డా.జయప్రకాష్ నారాయణ్, కె.పద్మనాభయ్య, ఆర్బీఐ మాజీ గవర్నర్ డా.డి.సుబ్బారావు, టైమ్స్ ఫోరం సంపాదకుడు రామ్ మనోహర్రెడ్డి పాల్గొన్నారు. ఆస్కీ డీన్ ప్రొ.సుబోధ్ కుందముతన్ స్వాగతోపన్యాసం చేస్తూ.. సార్వత్రిక ఎన్నికల సమయంలో వచ్చిన ఈ పుస్తకం భిన్నమైందని, సాంప్రదాయ ఆలోచనలకు బదులుగా కొత్త ఆలోచనలను అందిస్తుందన్నారు.
‘స్వాలోయింగ్ ది సన్’...
బంజారాహిల్స్: ఐరాస మాజీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ లక్ష్మి ముర్డేశ్వర్ పూరి రచించిన ‘స్వాలోయింగ్ ది సన్’ పుస్తకావిష్కరణ సోమవారం బంజారాహిల్స్లోని తాజ్కృష్ణలో జరిగింది. అపోలో ఆసుపత్రుల సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ.. పుస్తకంలోని అంశాలు మహిళా సాధికారతకు ఉపయోగపడతాయన్నారు. దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, రచయిత్రి లక్ష్మి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీకి దివ్యాంగులు అండగా నిలవాలి
[ 30-04-2024]
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్ల వ్యవధిలో దివ్యాంగులకు అన్నిరకాలుగా చేయూతనందించిందని, ఈ నేపథ్యంలో వారంతా మరోసారి భాజపాకు అండగా నిలవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కోరారు. -
దేశం భాజపానే కోరుకుంటోంది: విశ్వేశ్వర్రెడ్డి
[ 30-04-2024]
చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పరిగి, కుల్కచర్ల, పూడూరు మండలాలతోపాటు వికారాబాద్లో జరిగిన వివిధ సభల్లో ఆయన పాల్గొన్నారు. -
ఓటరు సౌలభ్యతే లక్ష్యం
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ కొలిక్కి వచ్చాయి. ఒక అంకం పూర్తి కావటంతో అధికార యంత్రాంగం సజావుగా ఎన్నికల నిర్వహణ సాగేందుకు అన్ని విధాలా సమాయత్తమవుతోంది. -
ఖర్చు చేసే ప్రతి రూపాయి అభ్యర్థుల ఖాతాలో వేస్తాం
[ 30-04-2024]
ఎన్నికలలో అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఖర్చు చేసే ప్రతిరూపాయిని లెక్కిస్తామని, వ్యయం విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. -
పతుల విజయానికి సతుల పిలుపు
[ 30-04-2024]
కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల లోక్సభ అభ్యర్థి రంజిత్రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి భార్య ఉమారెడ్డి, టీఆర్ఆర్ అన్నారు. -
అమ్మను పిలిచి.. మృత్యుంజయుడై..
[ 30-04-2024]
అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న జంపన ఉజ్వల్ కుమార్(4) హఠాత్తుగా ‘అమ్మా’ అని కేక వేశాడు. పెద్దగా అరవటంతో కంగారుపడిన తల్లి బయటికి వచ్చింది. -
కవల పిల్లలకు జన్మనిచ్చి బాలింత మృతి
[ 30-04-2024]
ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గుండె సంబంధిత వ్యాధితో మరణించిన సంఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది. -
విద్యుత్తుకు రికార్డు డిమాండ్
[ 30-04-2024]
గ్రేటర్లో విద్యుత్తు డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కరెంట్ వాడకం విపరీతంగా పెరిగింది. సోమవారం గరిష్ఠ డిమాండ్ 4133 మెగావాట్లకు చేరింది. -
తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన
[ 30-04-2024]
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
ప్లాట్ల అభివృద్ధి పేరుతో మోసం
[ 30-04-2024]
ఫోర్జరీ, నకిలీ పత్రాలతో రియల్టర్ను మోసగించి రూ.3.13 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. -
గుజరాతీ.. సందడి మస్తీ
[ 30-04-2024]
అయిదు నెలలుగా రాష్ట్రంలో అట్టహాసంగా సాగిన గుజరాతీ ఏక్తా మహోత్సవ్ ఘనంగా ముగిసింది. శంషాబాద్ మున్సిపల్ పరిధి సాతంరాయిలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన మిస్ గుజరాతీ, తెలంగాణ-2024 పోటీలు అలరించాయి. -
రాష్ట్రంలో రెండంకెల స్థానాల్లో గెలుస్తాం: భాజపా
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రముఖ్, గీతామూర్తి పేర్కొన్నారు. -
మోదీ హయాంలో ముస్లింలను అనుమానిస్తున్నారు
[ 30-04-2024]
దేశంలో నేడు ముస్లింలను అనుమానపు దృష్టితో చూస్తున్నారని, అలాంటి పరిస్థితిని ప్రధాని మోదీ తీసుకొచ్చారని మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!