logo

కీలక నేతలకు ప్రాధాన్యం సామాజిక సమీకరణం

రాష్ట్రవ్యాప్తంగా 52 మంది అభ్యర్థులతో భాజపా తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేదెవరో తేలింది. 

Published : 23 Oct 2023 02:24 IST

రాష్ట్రవ్యాప్తంగా 52 మంది అభ్యర్థులతో భాజపా తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేదెవరో తేలింది.    సీనియర్లు, మహిళలు, బీసీలు, ఉద్యమకారులు.. ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌కు తొలి జాబితాలో చోటు దక్కింది. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కోరుట్ల నుంచి అస్లెంబ్లీ బరిలో నిలిచారు.

ఈనాడు, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని