logo

Margadarsi: కర్ణాటక హవేరీలో మార్గదర్శి బ్రాంచ్ ప్రారంభం

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కర్ణాటకలోని హవేరీలో నూతన బ్రాంచ్‌ను ఇవాళ ప్రారంభించింది.

Updated : 16 Oct 2023 11:28 IST

హవేరీ: మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కర్ణాటకలోని హవేరీలో నూతన బ్రాంచ్‌ను ఇవాళ ప్రారంభించింది. ఈ బ్రాంచ్‌ను ఆ సంస్థ అధికారులు కలిసి ప్రారంభించారు. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఈ బ్రాంచ్‌ 110వది. కార్యక్రమంలో బ్రాంచ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని