ఈ నెల 28న ఏపీ సెట్ పరీక్ష
ఏపీ సెట్-2024 పరీక్ష ఈ నెల 28న జరుగనుందని రీజినల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ పేర్కొన్నారు.
కర్నూలు విద్య : ఏపీ సెట్-2024 పరీక్ష ఈ నెల 28న జరుగనుందని రీజినల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 9 పరీక్ష కేంద్రాల్లో 3,883 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సెట్ నిర్వహణ కమిటీ సూచించిన నియమావాలిని తప్పనిసరిగా పాటించాలన్నారు. వేసవి కాలం దృశ్య పరీక్ష రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కావాల్సిన మౌళిక వసతులను కల్పించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చినప్పుడు ఒక మాట వెళ్లాక టాటా.. జగన్ మాటలు నీటి మూటలు
[ 09-05-2024]
ఏటా టమాటా, ఉల్లి రైతులు నష్టపోతున్నామని ఈ ప్రాంతానికి చెందిన కర్షకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. -
ఓటేసిన 19,033 మంది ఉద్యోగులు
[ 09-05-2024]
జిల్లాలో 19,033 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు. మొత్తం మూడు రోజుల్లో 19,033 (84.16 శాతం) మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. -
నాసి మద్యం.. బతుకు నరకం
[ 09-05-2024]
ఎన్నికలనగానే ప్రతి పార్టీకి ఓ మ్యానిఫెస్టో ఉంటుంది.. ప్రచార వ్యూహం ఉంటుంది.. ఎత్తుగడలూ ఉంటాయి.. వీటికి అదనంగా ఉండే మరొకటి మందు వ్యూహం.. ఈ దఫా ఎన్నికల్లో మద్యం ఏరులై పారించేందుకు సిద్ధం చేశారు. -
బీసీలకు 50 ఏళ్లకే పింఛను
[ 09-05-2024]
‘‘ బీసీల సంక్షేమానికి తెదేపా పెద్దపీట వేసింది. మ్యానిఫెస్టోలో ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. 50 ఏళ్లకే వారికి పింఛను అందనుంది. ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందించనున్నాం. -
‘వైకాపా మూకలకు పోలీసుల అండ’
[ 09-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా నేతలు భౌతిక దాడులకు పాల్పడుతుండటం మంచిపద్ధతి కాదని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి హెచ్చరించారు. -
నిధి వెక్కిరింత.. పర్యాటకం ఓ వింత
[ 09-05-2024]
కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల్లో బ్లోయర్లు పనిచేయక పోవడంతో పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రంగుల దీపాలు సైతం వెలగని దుస్థితి. తెదేపా హయాంలో అప్పటి పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ రూ.50లక్షలు కేటాయించి 12 బ్లోయర్లు ఏర్పాటు చేశారు. -
మా ఓట్లేవీ..
[ 09-05-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులకు అటు నంద్యాలలో, ఇటు కర్నూలులోనూ ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు నంద్యాలలో శిక్షణ తీసుకున్నామని.. -
తొడలోకి దూసుకెళ్లిన చెట్టుకొమ్మ
[ 09-05-2024]
ఓ యువకుడి తొడలోకి చెట్టు కొమ్మ దూసుకెళ్లి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మాలిక్ (21) ట్రాక్టర్ డ్రైవరుగా ఉన్నారు. -
సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
[ 09-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1983 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1528 కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 455 ఉన్నాయి. -
జగన్ తాత్సారం.. నేల నిస్సారం
[ 09-05-2024]
మాది రైతు ప్రభుత్వమని మాటిమాటికి చెప్పుకొనే జగన్ వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ప్రతి మూడు నెలలకోసారి భూసార పరీక్షలు చేయిస్తాం.. వాటి ఫలితాల ఆధారంగా రైతులకు ఎరువులు, సూక్ష్మధాతు పోషకాలను రైతులకు అందిస్తాం.. -
పోస్టల్ బ్యాలట్ చెల్లుబాటయ్యేనా
[ 09-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఓటు చెల్లుబాటు ప్రశ్నార్ధకంగా మారింది. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద జాబితాల్లో పేర్లు కనిపించక పోవటం, సాంకేతిక తప్పిదాలు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.