టిడ్కో ఇళ్లలబ్ధిదారులకు రుణాలు
నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులకు రుణ మంజూరు ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఆదేశించారు. గురువారం ఆయన
మాట్లాడుతున్న కలెక్టర్ చక్రధర్బాబు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్టుడే: నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులకు రుణ మంజూరు ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రుణాల మంజూరుపై అధికారులతో సమీక్ష జరిపారు. సంబంధిత డాక్యుమెంటేషన్ పూర్తి చేసి.. లబ్ధిదారులకు త్వరగా అందించాలని సూచించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, గూడూరు మున్సిపాలిటీల్లో రుణాల మంజూరుపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారంలోగా రుణాల మంజూరులో పురోగతి కనిపించాలన్నారు. ముద్ర రుణాలను విరివిగా అందించాలని, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో మెప్మా పీడీ రవీంద్ర, లీడ్ బ్యాంకు మేనేజరు వైవీ రామ్ప్రసాద్రెడ్డి, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ ఓబులేసు నందన్, టిడ్కో ఈఈ ఉమాశంకర్శాస్త్రి, ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు మున్సిపల్ కమిషనర్లు రమేష్, శివారెడ్డి, నరేంద్ర, చంద్రశేఖర్, శ్రీకాంత్, వివిధ బ్యాంకుల సమన్వయకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోట్ బుక్స్, స్టేషనరీ వితరణ
[ 07-05-2024]
పట్టణానికి చెందిన పచ్చిపులుసు వెంకన్న-పార్వతి దంపతుల కుమారుడు వేదవ్యాస్ పుట్టిన రోజు సందర్భంగా నోట్ బుక్స్ వితరణ చేశారు. -
కావలిలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 07-05-2024]
23వ వార్డులో కావలి నియోజకవర్గం తెదేపా నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. -
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
[ 07-05-2024]
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అయిదేళ్లుగా కానరాని నేతలు సందు, గొందుల్లో దర్శనమిస్తారు. ఇంటింటి ప్రచారానికి తెరదీస్తారు. ఆ క్రమంలో కొందరు ఏ ఇంట ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకుని. -
ఊరూరా గొలుసు.. చిదిమేస్తోంది బతుకు!
[ 07-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ బెల్ట్షాపులపై లెక్కలేనన్ని మాటలు చెప్పిన జగన్... అధికారంలోకి రాగానే వాటన్నింటినీ మూసివేయిస్తానని ప్రగల్భాలు పలికారు. -
ఉద్యోగుల ఓట్లకు వైకాపా బేరసారాలు
[ 07-05-2024]
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. -
భూ భక్షణ చట్టం
[ 07-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అరాచక చట్టం కొత్తకష్టాలు తెచ్చిపెట్టింది. ఆక్రమణలకు పట్టం కట్టేలా ఉంది. మున్ముందు భూ రక్షణకు, ఆస్తుల భద్రతకు చెల్లుచీటి పలికే దీన్ని ఊహించుకుంటేనే భయానకం. -
భూ హక్కు చట్టంతో భూములు కొట్టేస్తారు
[ 07-05-2024]
భూహక్కు యాజమాన్య చట్టం పేరుతో పేదల భూములు కోట్టేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కన్నేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నచెరుకూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పథకాలు నిర్వీర్యం అర్చకులపై దౌర్జన్యం
[ 07-05-2024]
గత తెదేపా ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లలో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులపై అధికార వైకాపా దౌర్జన్యాలు తప్ప.. -
ఉదయగిరిలో వడగండ్ల వాన
[ 07-05-2024]
మండలంలో సోమవారం బలమైన ఈదురు గాలులతో ఒకమోస్తారు వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తాకిడి ఎక్కువగా ఉంది. -
అవ్వా తాతాలకు.. పింఛన్ టెన్షన్
[ 07-05-2024]
జిల్లాలో 37 మండలాలు, 768 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 3,15,423 మంది పింఛనుదారులున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది. -
ఉదయగిరిలో పోస్టల్ ఓటింగ్ పరిశీలన
[ 07-05-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగులకు కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సోమవారం కలెక్టరు హరినారాయణన్ పరిశీలించారు. -
జనం ఆస్తులపై జగన్ కుట్ర
[ 07-05-2024]
ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే అధికారికంగా దోచేందుకు కుట్ర పన్నింది. ‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో ప్రజల స్థలాలు, పొలాలు, భూములు తదితర ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
బీసీ కాలనీలో మౌలిక వసతుల లేమి
[ 07-05-2024]
పంచాయతీ పరిధిలో రెండు వార్డులున్న బీసీ కాలనీ అనేక సమస్యలతో సతమతవుతోంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీధులకు సిమెంటు రోడ్లు లేవు. కొన్ని వీధులకు ఉన్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలు లేవు. -
జనతాపేట.. సమస్యల మేట
[ 07-05-2024]
పట్టణంలోని జనతాపేట ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విస్తరించింది. రైల్వే పట్టాలకు పడమర వైపు ఉంది. రైల్వే శాఖ, పురపాలక సంఘాలకు నడుమ సమన్వయం లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ