ఇన్స్పైర్ నమోదుకు 15 వరకు గడువు
ఇన్స్పైర్ మనక్ 2022-23కు నమూనాల నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ముందుగా ప్రకటించిన ప్రకారం శుక్రవారం తుది
నెల్లూరు(విద్య) : ఇన్స్పైర్ మనక్ 2022-23కు నమూనాల నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ముందుగా ప్రకటించిన ప్రకారం శుక్రవారం తుది గడువు కాగా.. దాన్ని పొడిగించారన్నారు. ఇప్పటి వరకు 497 పాఠశాలల నుంచి 2004 ప్రాజెక్టులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశ్నించడమే నేరం.. అరాచకానికి ఊతం
[ 08-05-2024]
వైకాపా పాలనలో ఆగడాలు, ఆరాచకాలు జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. వాటిని ప్రశ్నించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులపై అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులతో చెలరేగిపోయారు. -
అమ్మ ఒడి.. ఆవేదనా జడి
[ 08-05-2024]
నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడికి జగన్ రకరకాల కొర్రీలు వేశారు. గెలవక ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి అమ్మఒడి అని చెప్పి.. గెలిచాక లేదు లేదు ఒక్కరికే అన్నారు. -
అయిదేళ్ల పాలన.. ఆటలకేదీ ఆలన?
[ 08-05-2024]
క్రీడాకారులకు జిల్లా పెట్టింది పేరు.. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వైకాపా ప్రభుత్వ పుణ్యమాని క్రీడాభివృద్ధికి ఎలాంటి పథకాలు అందజేయలేదు. -
తెదేపా ఏజెంట్ గెంటివేతపై విచారణ
[ 08-05-2024]
సర్వేపల్లి నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్గా ఉన్న సండి రమేశ్ను అక్కడి నుంచి పోలీసులు గెంటేసిన సంఘటనపై మంగళవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
వైకాపా బరితెగింపు
[ 08-05-2024]
అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొని గెలిచేందుకు అడ్డదారులు ఎంచుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల వద్దే ఈ భాగోతం నడవడం విశేషం. -
ప్రశాంత ఎన్నికలకు చర్యలు
[ 08-05-2024]
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం నగరపాలకసంస్థలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో పోలీసు అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. -
అందని డ్రోన్లకు అన్నదాతల ఎదురుచూపు
[ 08-05-2024]
నూతన సాంకేతికతతో సాగు, రసాయనిక మందుల పిచికారితో.. పెట్టుబడుల ఖర్చు తగ్గడంతోపాటు వ్యవసాయ లాభసాటి కాగలదని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు చెప్పారు. -
బాబుతోనే యువతకు భవిత
[ 08-05-2024]
వైకాపా ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని, ఓ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని సినీ కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్ తెలిపారు. -
‘వైకాపాకు బుద్ధి చెబుతాం’
[ 08-05-2024]
గిరిజన జాతిని చిన్నచూపు చూస్తున్న వైకాపా నాయకులకు బుద్ధి చెపుతామని వెన్నెలకంటి రాఘవయ్య మెమోరియల్ గిరిజన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
[ 08-05-2024]
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. వివరాలిలా.. మనుబోలు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి