కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య ఆరా
ఓ దుండగుడి దాడిలో గాయపడిన నెల్లూరు నగర తెదేపా ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పరామర్శించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ : ఓ దుండగుడి దాడిలో గాయపడిన నెల్లూరు నగర తెదేపా ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పరామర్శించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డికి ఫోన్ చేసి వెంకయ్య నాయుడు పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరును, తనకు అందుతున్న వైద్యాన్ని కోటంరెడ్డి వివరించారు. పూర్తిగా కోలుకొని కోటంరెడ్డి తిరిగి ప్రజా క్షేత్రంలోకి రావాలని వెంకయ్య ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సినీ నటుడు నారా రోహిత్ ఎన్నికల ప్రచారం
[ 08-05-2024]
కావ్య సంకల్పం, చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలతో కావలిలో తెదేపా గెలుపు ఖాయమని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. -
ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
[ 08-05-2024]
మానవత్వం సజీవంగా ఉంచాలి అనేది ఈ సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ నినాదమని రెడ్ క్రాస్ రక్తకేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా ముఖ్య నేత
[ 08-05-2024]
కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామానికి చెందిన వైకాపా ముఖ్య నేత కేశినేని శీనయ్య బుధవారం తెదేపాలో చేరారు. -
తెదేలో చేరికలు
[ 08-05-2024]
కావలి రూరల్ మండలం కొత్తపల్లి వైకాపా సర్పంచ్ చిమ్మిలి శ్రీహరి నాయుడు, ఆయన తండ్రి సీనియర్ వైకాపా నాయకుడు చిమ్మిలి అంకబాబు బుధవారం తెదేపాలో చేరారు. -
ప్రశ్నించడమే నేరం.. అరాచకానికి ఊతం
[ 08-05-2024]
వైకాపా పాలనలో ఆగడాలు, ఆరాచకాలు జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. వాటిని ప్రశ్నించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులపై అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులతో చెలరేగిపోయారు. -
అమ్మ ఒడి.. ఆవేదనా జడి
[ 08-05-2024]
నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడికి జగన్ రకరకాల కొర్రీలు వేశారు. గెలవక ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి అమ్మఒడి అని చెప్పి.. గెలిచాక లేదు లేదు ఒక్కరికే అన్నారు. -
అయిదేళ్ల పాలన.. ఆటలకేదీ ఆలన?
[ 08-05-2024]
క్రీడాకారులకు జిల్లా పెట్టింది పేరు.. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వైకాపా ప్రభుత్వ పుణ్యమాని క్రీడాభివృద్ధికి ఎలాంటి పథకాలు అందజేయలేదు. -
తెదేపా ఏజెంట్ గెంటివేతపై విచారణ
[ 08-05-2024]
సర్వేపల్లి నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్గా ఉన్న సండి రమేశ్ను అక్కడి నుంచి పోలీసులు గెంటేసిన సంఘటనపై మంగళవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
వైకాపా బరితెగింపు
[ 08-05-2024]
అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొని గెలిచేందుకు అడ్డదారులు ఎంచుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల వద్దే ఈ భాగోతం నడవడం విశేషం. -
ప్రశాంత ఎన్నికలకు చర్యలు
[ 08-05-2024]
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం నగరపాలకసంస్థలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో పోలీసు అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. -
అందని డ్రోన్లకు అన్నదాతల ఎదురుచూపు
[ 08-05-2024]
నూతన సాంకేతికతతో సాగు, రసాయనిక మందుల పిచికారితో.. పెట్టుబడుల ఖర్చు తగ్గడంతోపాటు వ్యవసాయ లాభసాటి కాగలదని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు చెప్పారు. -
బాబుతోనే యువతకు భవిత
[ 08-05-2024]
వైకాపా ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని, ఓ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని సినీ కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్ తెలిపారు. -
‘వైకాపాకు బుద్ధి చెబుతాం’
[ 08-05-2024]
గిరిజన జాతిని చిన్నచూపు చూస్తున్న వైకాపా నాయకులకు బుద్ధి చెపుతామని వెన్నెలకంటి రాఘవయ్య మెమోరియల్ గిరిజన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
[ 08-05-2024]
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. వివరాలిలా.. మనుబోలు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్