కాయకల్పలో తడబడి..
కాయకల్ప పురస్కారాల్లో గతంలో కంటే భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఈ సారి జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది.
జిల్లా ఆసుపత్రికి తగ్గిన ప్రాధాన్యం
మెరుగ్గానే ప్రాంతీయ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు
జిల్లా ఆసుపత్రిలో ఓపీ రద్దీ
కామారెడ్డి వైద్యవిభాగం- న్యూస్టుడే: కాయకల్ప పురస్కారాల్లో గతంలో కంటే భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఈ సారి జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది. 2017లో కామారెడ్డి సర్కారు ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2018లోనూ రెండో స్థానం దక్కింది. ఆ తర్వాత బాన్సువాడ ప్రాంతీయాసుపత్రికి రాష్ట్ర పురస్కారం వరించింది. ఎంపికైన వాటికి రూ.50 లక్షల నిధులు మంజూరవగా వీటితో ఆయా విభాగాల ఆధునికీకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చారు. గతేడాది జిల్లాలోని 14 ఆరోగ్యకేంద్రాలకుగాను 8.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సారి 10 పీహెచ్సీలే ఎంపికయ్యాయి. వీటిలో అన్నింటికి కలిపి రూ.6.50 లక్షలు కేటాయించారు.
నిర్వహణను విస్మరించడంతో..
వచ్చే ఏడాది కాయకల్ప పురస్కారాలకు జిల్లా ఆసుపత్రి పోటీలో ఉండదు. జిల్లాకు వైద్యకళాశాల మంజూరైన నేపథ్యంలో కాయకల్ప జాబితా నుంచి కామారెడ్డి ఆసుపత్రిని తొలగించనున్నారు. దీంతో 2022-2023 సంవత్సరంలో జిల్లా ఆసుపత్రి నిర్వహణను విస్మరించారు. దస్త్రాల నిర్వహణ, వైద్యసేవలు, వివిధ విభాగాల నిర్వహణ కొంత లోపభూయిష్టంగా ఉంది. స్వచ్ఛతలో వెనుకబడి ఉంది. దీంతో ఈ సారి కాయకల్ప ర్యాకింగ్లో నాల్గో స్థానానికి పడిపోయింది. వచ్చే ఏడాది నుంచి ఆసుపత్రి వైద్యకళాశాల పరిధిలోకి వెళ్లనుంది. వైద్యాధికారులు, ఇతర వైద్యులు పురస్కారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదనే ఆరోపణలున్నాయి. గతంలో రూ.50 లక్షల నిధులు రాగా ఈ సారి కేవలం రూ.3 లక్షలతో సరిపెట్టుకోవడం గమనార్హం.
ఉత్తమ మార్కులతో సత్తా చాటి..
ప్రాంతీయ ఆసుపత్రి విభాగంలో బాన్సువాడ రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 86.14 శాతం మార్కులు రాగా రూ.10 లక్షలు కేటాయించారు. దోమకొండ సామాజిక ఆరోగ్య కేంద్రానికి 71 శాతం మార్కులు రాగా రూ.లక్ష ఇవ్వనున్నారు. ఎల్లారెడ్డికి 70.3 శాతం మార్కులు వచ్చాయి. రూ.లక్ష నిధులు రానున్నాయి. కామారెడ్డి పట్టణ ఆరోగ్యకేంద్రానికి 83 శాతం మార్కులు వచ్చాయి. ఉత్తమ యూపీహెచ్సీగా ఎంపికైంది.
ప్రమాణాలకు అనుగుణంగానే
- డా.విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకురాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాణాలకు అనుగుణంగానే కాయకల్ప పురస్కారాలకు ఎంపిక చేస్తారు. ఈ సారి జిల్లా ఆసుపత్రికి ప్రథమ స్థానం దక్కుతుందని భావించాం. గతంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కేటాయించారు. వచ్చే నిధులను ఆసుపత్రుల అభివృద్ధికి పకడ్బందీగా వినియోగిస్తాం. వైద్య సేవలను మెరుగుపరుస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM